Exclusive

Publication

Byline

త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిర... Read More


మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, గౌరెల్లి ప్రాజెక్టు త్వరలో పూర్తి : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ ... Read More


శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం

భారతదేశం, డిసెంబర్ 3 -- శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు వస్తున్నారు. దేవస్థానం భక్తులకు సమస్యలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి క... Read More


నువ్వా? నేనా? సర్పంచ్ ఎన్నికల బరిలో అత్తాకోడళ్లు.. ఆసక్తిగా పంచాయతీ ఫైట్!

భారతదేశం, డిసెంబర్ 3 -- తెలంగాణలో పంచాయతీ ఫైట్ ఆసక్తిగా మారుతోంది. రోజురోజుకు లోకల్‌గా ఎత్తుగడలు వేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. వాడవాడకు మీటింగ్స్ పెడుతున్నారు. కమ్యునిటీలవారిగా చర్చలు జరుపుతున్నారు... Read More


గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం.., విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు : సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 3 -- తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహి... Read More


ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం.. కీలక విషయాలపై చర్చ

భారతదేశం, డిసెంబర్ 3 -- వచ్చే వారం హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు కోరడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవం... Read More


రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసేకరణ త్వరలో ప్రారంభం

భారతదేశం, డిసెంబర్ 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక... Read More


హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ.. రూ.4,051 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

భారతదేశం, డిసెంబర్ 1 -- హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ... Read More


ఈ గ్రామంలో మనుషులకంటే కోతులే ఎక్కువ.. వాటిని తరిమినవారే సర్పంచ్!

భారతదేశం, డిసెంబర్ 1 -- గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పండుగ మెుదలైంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలను జనాలు ముందుకు తీసుకువస్తున్నారు. పరిష్కారం ... Read More


బలహీనపడిన దిత్వా తుపాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు!

భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీనపడుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదిలిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సుముద్రంలో అలజడి ఉంటుంద... Read More