Exclusive

Publication

Byline

Doctor Family Suicide : ఆంధ్రప్రదేశ్‌లో విషాదం.. లాడ్జిలో డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్

భారతదేశం, మార్చి 29 -- ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ముగ్గురు చనిపోయారు. ఈ విషాదఘటన నరసారావుపేట.. లాడ్జిలో జరిగింది. ఈ ... Read More


తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం.. పట్టించుకోకుంటే జీతం కట్

భారతదేశం, మార్చి 29 -- తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 'తెలంగాణ ఉద్యోగుల... Read More


TTD : ఈ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు.. పలు సేవలు రద్దు!

భారతదేశం, మార్చి 29 -- తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ... Read More


రైతులకు గుడ్‌న్యూస్.. 40 శాతం సబ్సిడీతో డ్రోన్‌లను అందించనున్న ప్రభుత్వం

భారతదేశం, మార్చి 29 -- వ్యవసాయంలో అత్యాధునిక పరికరాల వాడకం పెరుగుతోంది. దీంతో పనులు చకాచకా అవుతున్నాయి. పంటల్లో చీడపీడల నివారణకు పిచికారీ చేయడానికి డ్రోన్ల వినియోగం ఇటీవల ఎక్కువైంది. రోజంతా చేసే పనిని... Read More


Vizag Airport : విశాఖపట్నం నుంచి సమ్మర్ ఫ్లైట్ షెడ్యూల్.. రోజుకు 33 విమాన సర్వీసులు

భారతదేశం, మార్చి 29 -- విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 మార్చి 29 నుండి అక్టోబర్ 24 వరకు రోజుకు 33 విమాన సర్వీసులతో కూడిన వేసవి విమాన షెడ్యూల్‌ను అమలు చేయనుంది. ఇటీవల ముగిసిన శీతాకాలపు షెడ్యూల్‌... Read More


తాడిపత్రి బాలుడి హత్యకేసు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్.. నిందితుడిపై పోలీసుల కాల్పులు!

భారతదేశం, మార్చి 27 -- తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ ఆ తర్వాత హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చ... Read More


నెలకు 2 లక్షల టన్నుల యూరియా కావాలి.. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

భారతదేశం, మార్చి 27 -- తెలంగాణకు సరిపడేంత యూరియా కేటాయించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఉండే గరిష్ట డిమాండ్‌కు ముందు తగినంత బఫర్ నిల్వలను నిర్మించుకోవడంలో సహాయపడాలన... Read More


kavitha New Party : డేట్ ఫిక్స్.. ఏప్రిల్ 25వ తేదీన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ

భారతదేశం, మార్చి 27 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో చురుకు... Read More


ధ్వజారోహణంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

భారతదేశం, మార్చి 27 -- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృష‌భ‌ లగ్నంలో పాంచరాత్ర ఆగమశ... Read More


పారిశ్రామికవేత్తలుగా వడ్డెర్లు.. మైనింగ్ లీజుల్లో 15 శాతం కేటాయింపులు : మంత్రి సవిత

భారతదేశం, మార్చి 27 -- వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఆర్థికంగా మేలు చేయడమే సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి సవిత స్పష్టంచేశారు. దీనిలో భాగంగానే వడ్డెర ... Read More